జమ్మూ కశ్మీర్లో ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్
శ్రీనగర్ : ఐదుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టు జమ్మూ కశ్మీర్ పోలీసులు మంగళవారం తెలిపారు. జమ్మూకశ్మీర్లోని సోపోర్ జిల్లాలో సోమవారం సాయంత్రం భద్రతా బలగాలు, పోలీసులు సమిష్టిగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా లష్కరే తోయిబాకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నా…